Gudivada Crime: తలనొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

Gudivada Crime: కృష్ణా జిల్లా గుడివాడలోని మల్లాయపాలెం టిడ్కో కాలనీలో బుధవారం ఒక హృదయ విదారక సంఘటన వెలుగుచూసింది. తీవ్రమైన అనారోగ్య సమస్యతో ఒక యువకుడు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. చిరు వ్యాపారి అందే మల్లేశ్వరరావు కుమారుడు నాగ సతీష్ కుమార్ (28) ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. Read Also: Hyderabad Crime: తండ్రి మందలించడంతో 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య తలనొప్పి భరించలేక ఆత్మహత్యాయత్నం గత కొంతకాలంగా నాగ సతీష్ కుమార్ తీవ్రమైన … Continue reading Gudivada Crime: తలనొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య