Latest News: Minister Durgesh: మానవతా దృక్పథంతో తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి

ఆంధ్రప్రదేశ్ లో, ధాన్యం కొనుగోలు, తేమ శాతం 17 దాటినా మానవతా దృక్పథంతో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించినట్లు మంత్రి దుర్గేశ్ (Minister Durgesh) తెలిపారు. తూ.గో(D) చాగల్లు, దొమ్మేరులో మంత్రి మనోహర్‌ (Minister Manohar) తో కలిసి ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు (Minister Durgesh). Read Also: Waste Policy: చంద్రబాబు ఆదేశాలు: ప్లాస్టిక్ డిస్పోజల్‌లో మార్పులు అవసరం పంటను రక్షించుకునేందుకు … Continue reading Latest News: Minister Durgesh: మానవతా దృక్పథంతో తేమ శాతం 17 దాటినా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి