Latest News: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశం
కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట (Srikakulam Stampede) ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. కార్తిక ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసింది.. Read Also: Srikakulam Stampede:దుర్ఘటనపై మోదీ సంతాపం – మృతుల కుటుంబాలకు పరిహారం ఈ ఘటనలో 9 మంది చనిపోవడం, పలువురు గాయపడటంతో ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు దిగింది. స్థానిక, జిల్లా యంత్రాంగం … Continue reading Latest News: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed