Latest News: EO Srinivasa Rao: శ్రీశైలం ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
శ్రీశైలం(Srisailam) క్షేత్ర పవిత్రతను కాపాడడమే లక్ష్యంగా ఆలయ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ పరిధిలో అనుమతి లేకుండా రీల్స్ తయారు చేయడం, వీడియోలు చిత్రీకరించడం, డ్రోన్లు ఎగురవేయడం పూర్తిగా నిషేధమని ఆలయ ఈవో శ్రీనివాసరావు(EO Srinivasa Rao) స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తుల భక్తిభావాలకు, ఆలయ ఆచారాలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ నియమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. Read also: AP … Continue reading Latest News: EO Srinivasa Rao: శ్రీశైలం ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed