Eluru District: కూల్‌డ్రింక్‌ అనుకుని పురుగుమందు తాగిన చిన్నారి..

Eluru District: తల్లిదండ్రుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో కూల్‌డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగిన ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. Read Also: LPG Shortage : స్విగ్గీ, జొమాటో బంద్..! ఏపీలో హోటల్స్ సంచలన నిర్ణయాలు..! చికిత్స పొందుతూ మృతి బుట్టాయగూడెం మండలం మర్రిగూడేనికి చెందిన పూనెం నాగేంద్రబాబు, కుమారి దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో మంగళవారం … Continue reading Eluru District: కూల్‌డ్రింక్‌ అనుకుని పురుగుమందు తాగిన చిన్నారి..