Latest news: Draupadi Murmu: 21న రాష్ట్రపతి ముర్ము శ్రీవారి దర్శనం

తిరుమల : భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము 21వతేదీ శుక్రవారం తిరుమలకు(Draupadi Murmu) వస్తున్నారు. రెండు రోజుల తిరుపతి(Tirupati) జిల్లా పర్యటనలో భాగంగా 20వతేదీ సాయంత్రం 3.25గంటలకు రేణి గుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డుమార్గంలో తిరుచానూరుకు చేరుకుని పద్మావతిఅమ్మవారిని దర్శనం చేసుకుని రోడ్డు మార్గంలో సాయంత్రం తిరుమల పద్మావతి అతిధిగృహం వస్తారు. Read also: ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు – సుప్రీం బెయిల్ డిసెం 9 వరకు పెంపు 21న వరాహస్వామి, శ్రీవారి దర్శనాలు … Continue reading Latest news: Draupadi Murmu: 21న రాష్ట్రపతి ముర్ము శ్రీవారి దర్శనం