Vizianagaram Library: గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డొంకాడ రామకృష్ణ.
Vizianagaram Library: విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్గా డొంకాడ రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. గురజాడ కళాభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. Read Also: Phone: నోట్లో పేలిన ఫోన్ బ్యాటరీ! గ్రంథాలయాలు విజ్ఞాన గనులు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రంథాలయాలను విజ్ఞాన భాండాగారాలుగా అభివర్ణించారు. … Continue reading Vizianagaram Library: గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డొంకాడ రామకృష్ణ.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed