Dharmavaram: ఏరియా ఆసుపత్రి తనిఖీ చేసిన కలెక్టర్

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. Read also: Chandrababu Naidu: శ్రీశైలానికి కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ తనిఖీలో భాగంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, ఆక్సిజన్ ప్లాంట్ యూనిట్, మరియు జనరల్ వార్డులను కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, … Continue reading Dharmavaram: ఏరియా ఆసుపత్రి తనిఖీ చేసిన కలెక్టర్