Telugu News:Crime:పగతో పినతల్లిని హత్య చేసి మురికి కాల్వల్లో పడేశాడు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే భయంకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన ఒక వృద్ధురాలి కేసును పోలీసులు ఛేదించగా, ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి, శరీర భాగాలను వేర్వేరు మురుగు కాల్వల్లో పడేసినట్లు తేలింది. మొదట భవానీపురం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసుగా(Missing case) నమోదైన ఈ వ్యవహారం, దర్యాప్తు తర్వాత హత్య కేసుగా నిర్ధారించబడింది. Read Also: BRS: మోదీ, రేవంత్.. ‘బడే భాయ్, చోటా … Continue reading Telugu News:Crime:పగతో పినతల్లిని హత్య చేసి మురికి కాల్వల్లో పడేశాడు