Telugu News:Crime : తిరుపతి దగ్గర భయానక దృశ్యం – ముగ్గురు అనుమానాస్పద మృతి

తిరుపతి గ్రామీణంలోని తిరుచానూరు సమీప దామినేడు ఇందిరమ్మ గృహాల్లో సోమవారం చోటుచేసుకున్న ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి (Crime)గురి చేసింది. ఒక ఇంటి నుండి వస్తున్న దుర్వాసనను గుర్తించిన నివాసితులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్, ఎస్సై అరుణ తలుపులు తెరవగా, కుళ్లిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించాయి. Read Also: Cyber ​​crime: డిజిటల్ అరెస్ట్ తో 48 లక్షలు దోచుకున్న ముగ్గురు అరెస్ట్ వివాహేతర సంబంధం… కలిసి జీవనం తమిళనాడులోని(Crime) … Continue reading Telugu News:Crime : తిరుపతి దగ్గర భయానక దృశ్యం – ముగ్గురు అనుమానాస్పద మృతి