Telugu News: Crime: ఆంధ్ర యువతిపై అరుణాచలంలో పోలీసుల రేప్
సమాజంలో రక్షణ కల్పించాల్సిన పోలీసులే రాక్షసులుగా మారిన దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు తమిళనాడు పోలీసులు అత్యాచారానికి పాల్పడిన అమానవీయ సంఘటన తిరువణ్ణామలై (అరుణాచలం)లో వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. RBI new guidelines : బంగారం & వెండి రుణాలు మరింత సులభం పోలీసుల అమానుషం, దాడి వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్కు చెందిన లక్ష్మి (18) అనే యువతి టమాటాలు రవాణా చేస్తున్న … Continue reading Telugu News: Crime: ఆంధ్ర యువతిపై అరుణాచలంలో పోలీసుల రేప్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed