CM Chandrababu Vizianagaram Visit: ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు:రాంసుందర్ రెడ్డి
CM Chandrababu Vizianagaram Visit: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన చీపురుపల్లి మండలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో, రావివలస సమీపంలోని పైలపేట వద్ద ప్రతిపాదిత బహిరంగ సభా స్థలాన్ని, హెలిప్యాడ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సోమవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. Read also: Railway Parcel Booking: ఇంటి వద్దకే రైలు … Continue reading CM Chandrababu Vizianagaram Visit: ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు:రాంసుందర్ రెడ్డి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed