Latest News: CM Chandrababu: రెండేళ్లలో అమరావతిలో వేంకటేశ్వర ఆలయం పూర్తి: సీఎం

రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ విస్తరణ పనులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేశారు.. దేవతల రాజధాని అమరావతి అని, మన రాజధానికి అమరావతి (Amaravati)పేరు పెట్టే అవకాశం దేవుడు తనకిచ్చారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) చెప్పారు. ‘ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తి ఈ గుడికి ఉంది. Read Also: YV Subba Reddy: నేను ఏ తప్పు చేయలేదు..పాలీగ్రాఫ్ టెస్టుకు సిద్ధం దేవతల రాజధాని రెండేళ్లలో పనులు పూర్తి … Continue reading Latest News: CM Chandrababu: రెండేళ్లలో అమరావతిలో వేంకటేశ్వర ఆలయం పూర్తి: సీఎం