Latest News: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన (Srikakulam Stampede) తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తొక్కిసలాట ఘటన కలచివేసిందని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) గాఢ సంతాపం తెలిపారు. ఆయన తన ట్వీట్లో ఈ విధంగా పేర్కొన్నారు. Read Also: Vijayawada: విజయవాడ పశ్చిమ బైపాస్ రెడి కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట (Srikakulam Stampede) ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని CM … Continue reading Latest News: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed