CM Chandrababu: మరింత మెరుగైన పౌరసేవలు గ్రామ, వార్డు సభల ఆమోదంతోనే పనులు చేపట్టాలి
విజయవాడ : వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్(governance) కేంద్రంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలని.. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని … Continue reading CM Chandrababu: మరింత మెరుగైన పౌరసేవలు గ్రామ, వార్డు సభల ఆమోదంతోనే పనులు చేపట్టాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed