CM Chandrababu: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అన్నదాతకు కష్టాలు
CM Chandrababu: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన విమర్శించారు. Read also: Satyakumar Yadav: కిడ్నీ రోగులకు ఏపీ సర్కార్ భరోసా వైసీపీ పాలనపై విమర్శలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుంటుపడిందని చంద్రబాబు ఆరోపించారు. రైతుల కష్టాలను పట్టించుకోకపోవడం వల్లే ఆ … Continue reading CM Chandrababu: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అన్నదాతకు కష్టాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed