Telugu News:CM Chandrababu: ఏపీకి ₹1.14 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ఆధ్వర్యంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 11వ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ₹1.14 లక్షల కోట్ల విలువైన 30కి పైగా భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే 67,000 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. Read Also: Scholarship: … Continue reading Telugu News:CM Chandrababu: ఏపీకి ₹1.14 లక్షల కోట్ల పెట్టుబడులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed