Telugu News: CM Chandra babu:ప్రజల వినతుల స్వీకరణ – టీడీపీ కార్యకలాపాలపై కీలక చర్చ

అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( CM Chandra babu) ప్రజలతో భేటీ అయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సీఎం మాట్లాడుతూ ప్రజల అవసరాలు, అభ్యర్థనల ఆధారంగా ప్రభుత్వ పథకాలు మరింత సమర్థంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Read Also: Drugs: గంజాయ్ మత్తులో బస్సును … Continue reading Telugu News: CM Chandra babu:ప్రజల వినతుల స్వీకరణ – టీడీపీ కార్యకలాపాలపై కీలక చర్చ