CJI visit AP: కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

భవన నిర్మాణాల ప్రదేశానికి చేరుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. భారత ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్,భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ​జస్టిస్ జె.కె. మహేశ్వరి,జస్టిస్ పి.ఎస్. నరసింహ,జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా,జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీభూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాన న్యాయమూర్తి ,భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు, తదితరులు.ఈ కార్యక్రమంలో … Continue reading CJI visit AP: కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ