CITU: మంగళం డిపోను ప్రైవేటు సంస్థకు అమ్మే హక్కు ఎవరిచ్చారు?

CITU: 100 కోట్ల రూపాయల విలువచేసే మంగళం డిపోకు చెందిన పది ఎకరాల స్థలాన్ని పూలేకి చెందిన పినాకిల్ సంస్థకు అమ్మే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా ప్రశ్నించారు. మంగళవారం నాటి ఉదయం మంగళం డిపోను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ జయచంద్ర, కోశాధికారి ఈఎస్ కుమార్ లతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. Read Also: YS Jagan … Continue reading CITU: మంగళం డిపోను ప్రైవేటు సంస్థకు అమ్మే హక్కు ఎవరిచ్చారు?