Telugu news: Chandrababu: పార్వతీపురం పీటీఎంలో సీఎం విద్యా మార్పులకు నాంది
పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన ‘మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం)’ సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు(Chandrababu), రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రెండు కీలక విద్యా కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తో కలిసి ఆయన ‘గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్)’ మరియు ‘క్లిక్కర్’ విధానాలను అధికారికంగా ప్రారంభించారు. Read also: TTD: జగన్ … Continue reading Telugu news: Chandrababu: పార్వతీపురం పీటీఎంలో సీఎం విద్యా మార్పులకు నాంది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed