Chandrababu Naidu: అసెంబ్లీలో రేపు తిరుమల లడ్డూ అంశంపై చర్చ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రేపు తిరుమల లడ్డూ అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది. పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని సభలో సమగ్రంగా చర్చించేందుకు నిర్ణయించింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చర్చ కొనసాగనుంది. ఈ వ్యవహారం భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉండటంతో రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుమల ఆలయ నిర్వహణ బాధ్యతలు వహిస్తున్నతిరుమల తిరుపతి దేవస్థానాల … Continue reading Chandrababu Naidu: అసెంబ్లీలో రేపు తిరుమల లడ్డూ అంశంపై చర్చ