Telugu News: Chandrababu Naidu: అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
అమరావతి (Chandrababu Naidu)అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. రెండో దశ ల్యాండ్ పూలింగ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలపడంతో భూ సమీకరణ ప్రక్రియ పునరుద్ధరించబడింది. ఇదే సందర్భంలో సీఆర్డీఏ కూడా పలు కీలక నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. రెండో విడతలో భూములు ఇస్తున్న రైతులకు ప్యాకేజీని ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, అమరావతి మౌలిక సదుపాయాల కోసం మరో భారీ రుణాన్ని తీసుకునేందుకు ఆమోదం లభించింది. Read Also: TTD: పరకామణి చోరీ, … Continue reading Telugu News: Chandrababu Naidu: అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed