Telugu News: Chandrababu Naidu: రాజధానికి భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ధన్యవాదాలు
అమరావతి: రాజధాని అమరావతిలోని వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. రూ.260 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయ విస్తరణ పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ బృహత్తర కార్యాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Read Also: … Continue reading Telugu News: Chandrababu Naidu: రాజధానికి భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ధన్యవాదాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed