News Telugu: Chandrababu Naidu: మేధోమథనంతో మరింత మెరుగైన సేవలు

పౌర సేవల్లో సంతృప్తి స్థాయే ముఖ్యం – వాట్సప్ గవర్నెన్స్ వినియోగం మరింత పెరగాలి: సిఎం చంద్రబాబు Chandrababu Naidu విజయవాడ : వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలు మరింత మెరుగు పరిచేందుకు అధికారులు మేధోమధనం జరపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పౌర సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయే ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆర్టీజీఎస్, పౌర సేవలపై ప్రజల … Continue reading News Telugu: Chandrababu Naidu: మేధోమథనంతో మరింత మెరుగైన సేవలు