Chandrababu Markapur Tour : నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆయన దృష్టి సారించారు. దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద సుమారు రూ. 456 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫీడర్ కాలువ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందుతాయి. ఈ ఫీడర్ కాలువ పనులు … Continue reading Chandrababu Markapur Tour : నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన