Chandrababu : ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ గా చంద్రబాబే ఉండాల్సింది – భూమన ఎద్దేవా

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ముదిరాయి. తాజాగా కూటమి ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌పై మాజీ టీటీడీ ఛైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందనే ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఏకసభ్య కమిషన్‌ను నియమించడంపై వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించినట్లుగా సీబీఐ విచారణ … Continue reading Chandrababu : ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ గా చంద్రబాబే ఉండాల్సింది – భూమన ఎద్దేవా