Breaking News:Chevella Bus Accident: పెరుగుతున్న మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయ చర్యలు
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం(Chevella Bus Accident) సమీపంలోని మీర్జాపూర్ గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. కంకరతో నిండిన టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొట్టడంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. సమాచారం అందుకున్న వెంటనే రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన … Continue reading Breaking News:Chevella Bus Accident: పెరుగుతున్న మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయ చర్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed