Breaking News – Vizag: నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న జగన్

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లనున్నారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను కారణంగా అనేక జిల్లాల్లో వ్యవసాయ పంటలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్షాలు, గాలివానలు రైతులను కష్టాల్లోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో, రైతుల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి … Continue reading Breaking News – Vizag: నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న జగన్