BR Naidu: వైకుంఠ ద్వార దర్శనాలపై స్పష్టత: టీటీడీ చైర్మన్

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వదంతులను భక్తులు నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. దర్శనాల షెడ్యూల్‌పై ఎలాంటి అయోమయం అవసరం లేదని, టీటీడీ విడుదల చేసే అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని ఆయన కోరారు. భక్తుల సౌకర్యం, భద్రతే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. Read also: AP Government: ఫైళ్లూ కదలవు… పనులూ జరగవు.. Clarity on Vaikuntha Dwara … Continue reading BR Naidu: వైకుంఠ ద్వార దర్శనాలపై స్పష్టత: టీటీడీ చైర్మన్