News telugu:Assembly-అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యేలు..జీరో అవర్లో ప్రభుత్వం దృష్టికి పలు అంశాలు

విజయవాడ: శాసనసభ ప్రశ్నోత్తరాలు జీరో అవర్ లో పలువురు సభ్యులు వివిధ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నారు. టీడ్కో ఇళ్ళు(Teedco Homes), రెవెన్యూ, విద్య, వైద్యం, రహదారులు, గ్రామీణ ఆరోగ్యం ఇతరంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని అంటే ఆయా మంత్రులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. సమస్య తీవ్రతను వారికి తెలిసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పీఆర్సీపై ప్రతిపక్ష సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి వేతన సవరణపై ప్రశ్నించారు. వీరు సభకు రావడంతో సమాధానం వాయిదా వేసారు. … Continue reading News telugu:Assembly-అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యేలు..జీరో అవర్లో ప్రభుత్వం దృష్టికి పలు అంశాలు