APSRTC: ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు: చంద్రబాబు నాయుడు
వచ్చే యేడాది కొత్తగా 1450 ఎలక్ట్రిక్ బస్సులు పుష్కరాల కోసం గోదావరి జిల్లాల్లో ముందుగా ఛార్జింగ్ స్టేషన్లు సచివాలయం : ఏపిఎస్ ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులు (Electric bus) ‘పల్లెవెలుగు’కు చెందనివైనా తప్పని సరిగా ఏసివే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టే 1450 బస్సులు కూడా ఈవినే కొనుగోలుచేయాలని స్పష్టం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని గోదావరి జిల్లాల్లో … Continue reading APSRTC: ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు: చంద్రబాబు నాయుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed