AP: కల్తీ పాల ఘటనపై స్పందించిన వైఎస్ షర్మిల

AP: రాజమండ్రిలో కల్తీ పాల సరఫరా కారణంగా చోటుచేసుకున్న విషాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రంగా స్పందించారు. విషపు పాలు తాగి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల కల్తీ వల్ల సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీ సమస్యతో పరిస్థితి విషమించి 8 మంది ఆసుపత్రుల్లో చేరడం ఆందోళనకరమన్నారు. … Continue reading AP: కల్తీ పాల ఘటనపై స్పందించిన వైఎస్ షర్మిల