AP: నడి రోడ్డు మధ్యలో మందు కావాలంటూ రచ్చ చేసిన మహిళ
AP: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం–పుల్లల చెరువు రహదారిపై అసాధారణ ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించిన స్థితిలో ఉన్న ఓ మహిళ మద్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హంగామా సృష్టించింది. ఆర్టీసీ బస్సు ముందే రోడ్డుపై కూర్చుని సుమారు అరగంట పాటు రచ్చ చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. Read Also: Karimnagar honour killing : ప్రేమే శాపమైందా? కరీంనగర్లో యువకుడిపై దారుణం ఈ కారణంగా బస్సులోని ప్రయాణికులు(Passengers), రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పరిస్థితి … Continue reading AP: నడి రోడ్డు మధ్యలో మందు కావాలంటూ రచ్చ చేసిన మహిళ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed