AP: రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి
ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది. మార్కెట్లో రూ.40 నుంచి రూ.80 వరకు ఉన్న ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తొలుత జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో ఈ పథకం అమలుకానుంది. Read Also: DyCM Pawan: Dy.CM ఆదేశాలతో AP అటవీ ప్రాంతాల్లో వన్యజంతు భద్రతా చర్యలు గోధుమలను రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయిస్తోంది ఈ … Continue reading AP: రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed