AP: ఒక నెలలో రైల్వే పోర్షన్ తొలగిస్తాం: మంత్రిపెమ్మసాని
AP: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmmasani Chandrasekhar) శుక్రవారం గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గుంటూరులోని కీలకమైన శంకర్ విలాస్ బ్రిడ్జి వద్ద కొనసాగుతున్న పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా బ్రిడ్జికి సంబంధించి ఉన్న రైల్వే భాగాన్ని తొలగించే పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. Read Also: AP: దావోస్ పర్యటన తర్వాత SLBC సమావేశంలో సీఎం సమీక్ష శంకర్ విలాస్ బ్రిడ్జిపై కీలక నిర్ణయం మీడియాతో మాట్లాడిన మంత్రి, శంకర్ విలాస్ బ్రిడ్జిలోని … Continue reading AP: ఒక నెలలో రైల్వే పోర్షన్ తొలగిస్తాం: మంత్రిపెమ్మసాని
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed