AP: వాహనదారులకు హెచ్చరిక: ఏపీలో దట్టమైన పొగమంచు
ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో దట్టమైన పొగమంచు ప్రభావం కొనసాగుతుండటంతో వాతావరణ శాఖ (Meteorological Department) ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. Read also: Andhra pradesh:సంక్రాంతి అనంతరం తిరుగు ప్రయాణాల రద్దీ (AP) పొగమంచు కారణంగా రహదారి, రైలు, ప్రయాణాల్లో … Continue reading AP: వాహనదారులకు హెచ్చరిక: ఏపీలో దట్టమైన పొగమంచు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed