AP: సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు… నిలిచిన రైలు

విశాఖపట్నం నుంచి గుంటూరు (Guntur) వైపు ప్రయాణిస్తున్న సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనను గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమై రైలును హంసవరం రైల్వే స్టేషన్ సమీపంలో సురక్షితంగా నిలిపివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. Read also: AP: రాములవారికి 2కోట్లు విరాళంగా ఇచ్చిన వృద్ధ దంపతులు Smoke detected in the Simhadri Express బ్రేక్ వ్యవస్థలో లోపమే కారణం ప్రాథమిక సమాచారం ప్రకారం, బ్రేక్ … Continue reading AP: సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు… నిలిచిన రైలు