Latest News: AP Schools: ఏపీ ప్రభుత్వ స్కూల్లలో ముస్తాబు కార్నర్ తో పరిశుభ్రత యోచన
ఏపీ ప్రభుత్వ స్కూల్లలో(AP Schools) విద్యార్థుల పరిశుభ్రత, వ్యక్తిత్వాభివృద్ధికి ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. శనివారం అనకాపల్లిలోని తాళ్లపాలెం గురుకుల పాఠశాలలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. Read also: Sivakarthikeyan Car Accident : తమిళ హీరో కారుకు ప్రమాదం! ఈ కొత్త కార్యచరణలో విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, సానుకూల అలవాట్లు, ఆత్మవిశ్వాసం పెంపుపై దృష్టి సారించబడుతోంది. ప్రస్తుత ప్రభుత్వ విధానం … Continue reading Latest News: AP Schools: ఏపీ ప్రభుత్వ స్కూల్లలో ముస్తాబు కార్నర్ తో పరిశుభ్రత యోచన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed