AP: కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ.713.33 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక మధ్య రవాణా అనుసంధానం మరింత బలపడనుంది. Read Also: Disabled Posts : ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ … Continue reading AP: కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు