AP: సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా
ఏపీ (AP) లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శుభవార్త అందించారు. సచివాలయ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులతో మంత్రి బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ విషయం వెల్లడించారు. అంతేకాకుండా, సచివాలయాల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రతి మండలానికి ఒక అధికారిని, ప్రతి జిల్లాకు ఒక అధికారిని నియమించనున్నట్లు మంత్రి ప్రకటించారు. Read Also: Mahalodda Waterfalls: పర్యాటకులకు … Continue reading AP: సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed