AP: రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు
రెవెన్యూ శాఖ సమీక్షలో సిఎం చంద్రబాబు విజయవాడ : రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా (AP) కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరిచేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి, శాఖ ఉన్నతాధికా రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) … Continue reading AP: రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed