News Telugu : AP : ‘తల్లికి వందనం’ సాయంపై వివరణ ఇచ్చిన నారా లోకేశ్
66.57 లక్షల విద్యార్థులకు ‘తల్లికి వందనం’ ‘Salute to mother’ పథకం సాయం: మంత్రి నారా లోకేశ్ అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఇప్పటివరకు 66,57,508 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించబడిందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో తెలిపారు.AP మంత్రి లోకేశ్ వివరాల ప్రకారం, పథకం ద్వారా అందుతున్న నగదు నుంచి రెండు వేల రూపాయల cut చేయడం విద్యార్థుల … Continue reading News Telugu : AP : ‘తల్లికి వందనం’ సాయంపై వివరణ ఇచ్చిన నారా లోకేశ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed