Latest News: AP: రెండేళ్లుగా బాలికను బంధించిన తల్లి
స్కూల్కు వెళ్లాల్సిన అమ్మాయి రెండేళ్ల పాటూ నాలుగు గోడల మధ్య బంధీ అయ్యింది. కన్నతల్లి కూతుర్ని ఇలా గదిలో ఉంచి నిర్బంధించింది. బాలికను గదిలో ఎందుకు బంధించావని అడిగిన స్థానికులకు తల్లి చెప్పిన సమాధానంతో అందరూ షాకయ్యారు. (AP) శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ఇచ్ఛాపురానికి చెందిన చక్రపాణివీధికి చెందిన భాగ్యలక్ష్మికి 2007లో ఒడిశా కటక్వాసి నరసింహరాజుతో వివాహం అయ్యింది. Read Also: Sri Venkateswara Swamy: … Continue reading Latest News: AP: రెండేళ్లుగా బాలికను బంధించిన తల్లి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed