News Telugu: AP: ధాన్యం సేకరించిన గంటలలోనే రైతుల ఖాతాలో సొమ్ము
ముదినేపల్లి: ధాన్యం సేకరించిన గంటలలోనే రైతుల ఖాతాలో సొమ్ము. తమది రైతు ప్రభుత్వమని విత్తనం నుండి విక్రయం వరకు అన్ని విధాలా రైతు వెన్నంటి ఉండి భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫ రాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) చెప్పారు. ముదినేపల్లిలో పచ్చని పొలాల మధ్య పండగ వాతావరణంలో బుధవారం జరిగిన అన్నదాతా సుఖీభవ.. పీఎం కిసాన్ పధకం రెండవ విడత కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్, జిల్లా … Continue reading News Telugu: AP: ధాన్యం సేకరించిన గంటలలోనే రైతుల ఖాతాలో సొమ్ము
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed