Telugu news: AP Ministers: మోంథా తుపాను నష్టంపై ఆర్థిక సహాయం కోసం పర్యటన
ఏపీ మంత్రులు(AP Ministers) నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీలో ప్రత్యేక పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం మోంథా తుపాను(Montha Cyclone) కారణంగా రాష్ట్రంలో వచ్చిన నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించి, ఆర్థిక సహాయం కోరడం. పర్యటనలో భాగంగా, మంత్రులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో సమావేశమయ్యే అవకాశం ఉంది. Read Also: Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై దుష్ప్రచారం – AP ఫ్యాక్ట్ చెక్ … Continue reading Telugu news: AP Ministers: మోంథా తుపాను నష్టంపై ఆర్థిక సహాయం కోసం పర్యటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed