News Telugu: AP: ఒకేరోజు నాలుగు కంపెనీలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన..
AP: విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత వేగంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అదే దిశగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ విశాఖలో ఒకేరోజు నాలుగు ఐటీ కంపెనీల శంకుస్థాపనలు చేసి నగరానికి కొత్త టెక్నాలజీ అవకాశాలు తెచ్చారు. ఈ సంస్థలు కలిపి రూ. 282.60 కోట్ల పెట్టుబడులు, 4,300కి పైగా ఉద్యోగావకాశాలు సృష్టించనున్నాయి. Read also: Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల కేటాయింపు Minister Lokesh laid the … Continue reading News Telugu: AP: ఒకేరోజు నాలుగు కంపెనీలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed