AP: కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో(AP) కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాజాగా కేంద్రమంత్రి కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం నిర్మించే అవకాశాలపై అధ్యయనం చేయాలని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI)ను కోరిందని.. ఈ నెలలోనే ఈ అభ్యర్థన చేసినట్లు కేంద్రమంత్రి మురళీధర్‌ మోహోల్‌ తెలిపారు. విమానాశ్రయం కోసం అవసరమైన స్థలం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐకి అందించినట్లు తెలిపారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి … Continue reading AP: కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక నిర్ణయం