Telugu News: AP: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు..
రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు(Intermediate Board) కొత్త సిలబస్ను అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఇంటర్ పరీక్షల విధానంలోనూ గణనీయమైన మార్పులు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. Read Also: UPSC Jobs 2025 Alert: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో ప్రవేశం ఫస్ట్ ఇయర్లో సీబీఎస్ఈ తరహా విధానం జాతీయ విద్యా … Continue reading Telugu News: AP: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed