AP: అసెంబ్లీలో లడ్డూ పై చర్చ జగన్ కీలక నిర్ణయం..!

AP: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ (SIT) విచారణ, తదుపరి పరిణామాలు చోటుచేసుకోగా, ప్రభుత్వం తాజాగా ఏకసభ్య కమిటీని కూడా నియమించింది. ఈ క్రమంలో, తమ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రేపు అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై చర్చ చేపట్టాలని నిర్ణయించింది. రేపు శాసనసభలో లడ్డూ వివాదంపై సమగ్ర చర్చ జరగనుంది. అసెంబ్లీలో లడ్డూ వివాదంపై చర్చ జరగనున్న సమయంలో … Continue reading AP: అసెంబ్లీలో లడ్డూ పై చర్చ జగన్ కీలక నిర్ణయం..!